ఆ రోజే “వారాహి” వాహనానికి పూజ.. కీలక ప్రకటన చేసిన జనసేన

0
జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఈ నెల 24న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. “వారాహి” వాహనానికి పూజ కూడా చేయించనున్నారు. అనంతరం తెలంగాణకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై నేతలకు పవన్ దిశానిర్దేశం చేస్తారు.

Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleసోమేశ్‌కుమార్‌ పదవీ కాలం ముగియకముందే.. తెలంగాణకు కొత్త CS ఎందుకు..?
Next articleMLAల కొనుగోలు కేసులో CBI ఎంట్రీ.. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందా..?