గుండ్లపల్లిలో మొదలైన అభివృద్ధి పర్వం.. ప్రమాదకర విద్యుత్ లైన్ల తొలగింపుకు శ్రీకారం..
మెదక్ జిల్లా శివంపేట మండలం గుండ్లపల్లిలో అభివృద్ధి పనులు మొదలయ్యాయి. సోమవారం కొత్త పాలకవర్గం కొలువుదీరగా.. మంగళవారం నుంచి సర్పంచ్ పెంజర్ల మమతనర్సింలు, ఉపసర్పంచ్ సత్యనారాయణ గ్రామ సమస్యలపై ఫోకస్ పెట్టారు. స్థానికులు...
ప్రజాసేవే ధ్యేయం.. ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం.. 2వ వార్డులో నిఖార్సైన లీడర్..
విషయ పరిజ్ఞానం.. కష్టపడే మనస్థత్వం.. ఇవన్నీ కలబోసిన వ్యక్తి బోల్ల సదానందం. జీవితంలో అవరోధాలు, అడ్డంకులు ఎదురైన ఎదురొడ్డి నిలిచిన అలుపెరగని యోధుడు అతడు. ప్రజలకు మంచి చేయాలన్న ఆయన తపననే ఆయన్ని...
అవినీతికి కత్తెర.. అభివృద్ధికి జాతర.. గుండ్లపల్లి అభ్యున్నతే లక్ష్యంగా సర్పంచ్ సమరంలో..
ఆయనో నిఖార్సైన రైతు.. రైతు క్షేమం కోసమే ఎరువల షాప్ పెట్టిన వ్యక్తి. ఆయన అనుకుంటే ఎంతో విలాసవంతమైన జీవితం గడపగలడు. కానీ అవేమి కోరుకోలేదు. గ్రామ అభివృద్ధే ముఖ్యం అనుకున్నాడు. ఆయన...
ఆమ్రపాలికి స్వాపింగ్ వర్తించదు
IAS ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ CAT ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. CAT ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఆమ్రపాలిని ఏపీకి కేటాయిస్తూ గత...
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధం
తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించటం, యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యంగా రెండు రోజుల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్దమైంది. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత...
త్వరలోనే మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
త్వరలోనే మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు CM రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర సంవత్సరాల్లో మొత్తం లక్ష ఉద్యోగాలను భర్తీ...
ఆమ్రపాలికి స్వాపింగ్ వర్తించదు
IAS ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ CAT ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. CAT ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఆమ్రపాలిని ఏపీకి కేటాయిస్తూ గత...
TDP: మొన్న చంద్రబాబు.. ఇవాళ లోకేష్..
కొత్త ఎమ్మెల్యేల పనితీరుపై TDP జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తొలిసారి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలకు మంచిచెడులు తెలియడం లేదని స్పష్టం చేశారు. అవగాహనా రాహిత్యం, అనుభవలేమితో...
కాలినడకన ప్రతి చెట్టు పరిశీలించిన పవన్ కల్యాణ్
తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అడవిలో నాలుగు కిలోమీటర్లు పైగా ప్రయాణం. రెండు కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టునీ పరిశీలించారు.
ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది,...
కాశీబుగ్గ ఘటనపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో మంత్రి లోకేష్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటన జరిగిన తీరును స్థానిక అధికారులు, పోలీసులు, ఆలయ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం...
ఇద్దరిని పిలిచి మాట్లాడాలన్న సీఎం.. నివేదికపై ఉత్కంఠ
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదంపై TDP అధిష్ఠానం ఫోకస్ పెట్టింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇద్దరితో మాట్లాడాలని TDP...
అందరం టీమ్గా పనిచేశాం.. మరో రెండు రోజులు ఇలానే చేద్దాం
మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసర సరకులు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుపాను నష్టం అంచనాలను త్వరితగతిన సిద్ధం చేయాలని అధికారులను సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై...
గూగుల్లో అమ్మాయిలు సెర్చ్ చేసే 5 టాపిక్స్
సమస్యేదైనా, ఏ వివరాలు కావాలన్నా ప్రస్తుతం అందరూ గూగుల్లో సెర్చ్ చేస్తుంటారు. అందులోనూ అమ్మాయిలైతే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కొత్త ట్రెండ్ను ఫాలో అయ్యే వారు కొందరైతే.. నచ్చిన అంశాలపై ఫోకస్ పెట్టేవారు మరికొందరు.
బ్యూటీ,...
వాట్సాప్లో మరో కొత్త ఫీచర్ రెడీ..
మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలోనే మరో కొత్త ఫీచర్ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్ యూజర్లు.. తమకు కావాల్సిన కాంటాక్టులు కొత్తగా స్టేటస్ అప్డేట్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేలా ఫీచర్ ట్రయల్ దశలో...
ఇన్స్టాగ్రామ్లో ఆ కంటెంట్పై మెటా ప్రకటన
మెటా సంస్థ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్. దీనిలో టీనేజ్ యూజర్లకు అందుబాటులో ఉండే కంటెంట్పై పరిమితులు విధించనుంది. అతి హింసాత్మక సన్నివేశాలు, అశ్లీల...
ఇక పిన్ లేకుండానే UPI పేమెంట్స్
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) పేమెంట్స్లో మరో కీలక మార్పు రాబోతుంది. గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే, పేటీఎం వంటి యాప్స్లో ఇక పిన్ ఎంటర్ చేయకుండానే పేమెంట్లు చేయగలిగే...
అఖండ 2 మూవీ రిలీజ్ వాయిదా.. ఇదే కారణం!
బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ ‘అఖండ 2’. ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. నిన్న రాత్రి ప్లాన్ చేసిన ప్రీమియర్స్ను కూడా మూవీ టీమ్ రద్దు చేసింది. అలాగే...
SSMB29: మరో అప్డేట్ ఇచ్చిన రాజమౌళి..
మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తోన్న మూవీ #SSMB29. దీనికి సంబంధించిన #GlobeTrotter ఈవెంట్ ఈనెల 15న జరగనుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఆ రోజు టైటిల్ అనౌన్స్...
Breaking: ఆ వీడియోలతో తెలుగు నటికి లైంగిక వేధింపులు.. మేనేజర్ అరెస్ట్..
బెంగళూరు నగరంలో మహిళలపై వేధింపుల కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఓ ప్రముఖ టీవీ నటిని సోషల్ మీడియాలో లైంగికంగా వేధించినందుకు గాను అంతర్జాతీయ టెక్నాలజీ రిక్రూట్మెంట్ ఏజెన్సీలో పనిచేస్తున్న డెలివరీ మేనేజర్ను పోలీసులు...
మహేష్ అన్ని సర్ప్రైజ్లూ బయటపెట్టేశావ్
మహేష్ బాబు- రాజమౌళిల మూవీ #SSMB29 నుంచి ఈ నెలలో అప్డేట్ రాబోతుంది. దీంతో మహేష్ ఫ్యాన్స్తో పాటు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు కూడా ఇదే అంశంపై...
Ravindra Jadeja: రికార్డ్ సృష్టించిన జడేజా.. ఐదో భారత బౌలర్గా ఘనత
టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. మంగళవారం మార్నింగ్ సెషన్లో జడేజా...
Sachin: ముంబై ఇండియన్స్ నుంచి ఔట్
ఐపీఎల్ (IPL) 2026 మినీ ఆక్షన్ ఇండియాలోనే జరుగుతుందని ప్రచారం జరిగింది. అయితే ఈసారి కూడా విదేశాల్లోనే ఆక్షన్ ప్రక్రియ నిర్వహించాలని BCCI డిసైడ్ అయినట్లు చెప్తున్నారు. విదేశాల్లో ఆక్షన్ నిర్వహించడం వరుసగా...
CSK: మోర్ పవర్ టూ యూ..సంజూ
IPL-2026 ఆక్షన్ డిసెంబర్ 15న నిర్వహించేందుకు బీసీసీఐ (BCCI) ప్లాన్ చేస్తోంది. గత రెండు సీజన్ల IPL ఆక్షన్ విదేశాల్లో నిర్వహించారు. అయితే ఈసారి మాత్రం ఆక్షన్ను ఇండియాలోనే నిర్వహించాలని BCCI నిర్ణయించింది....
టీమిండియాకు మళ్లీ షాక్.. సెమీస్ చేరాలంటే..
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025లో భారత్కు మరో షాక్ తగిలింది. వరుసగా మూడో మ్యాచ్లోనూ హర్మన్ప్రీత్ సేన ఓడిపోయింది ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా పోరాడి ఓడింది. హర్మన్ప్రీత్ సేనపై ఇంగ్లాండ్...
బీజేపీకి కీలక శాఖ.. నితీష్ వ్యూహమేంటి..?
బిహార్ (Bihar) సీఎం నీతీష్ కుమార్ మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈసారి శాఖల విషయంలో భారీ మార్పులు జరిగాయి. దాదాపు 20 ఏళ్ల పాటు తన దగ్గర ఉన్న హోంశాఖను సీఎం నీతీష్.....
DELHI: పేలుడు కేసులో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ఢిల్లీ (Delhi)లోని ఎర్రకోట సమీపంలో నిన్న జరిగిన భారీ పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ కేసును కేంద్ర హోంశాఖ National Investigation Agency (NIA)కి అప్పగించింది. సాధారణంగా NIA...
BIHAR: రెండో విడతలోనూ రికార్డు బ్రేక్ అవుతుందా..?
బిహార్లో రెండో దశ పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బిహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి విడతలో 18 జిల్లాల్లోని 121 సీట్లకు ఈ నెల 6న పోలింగ్ నిర్వహించారు. ఇక...
సాయంత్రం EC కీలక ప్రెస్మీట్..
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ECI ఇవాళ సాయంత్రం 4.15 గంటలకు కీలక ప్రకటన చేయనుంది. మీడియా సమావేశం నిర్వహించి.....
ట్రంప్కు గుడ్న్యూస్ చెప్పిన ఇజ్రాయెల్
నోబెల్ శాంతి బహుమతి విషయంలో తీవ్ర నిరాశకు గురైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఇజ్రాయెల్ గుడ్న్యూస్ చెప్పింది. గాజా ఒప్పందం కుదిర్చి.. బందీల విడుదలకు కృషి చేసిన ట్రంప్కు అరుదైన గౌరవాన్ని అందించనున్నట్లు...
ట్రంప్కి నోబెల్ అందుకే రాలే
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోబెల్ ఆశలు ఆవిరయ్యాయి. నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఎనిమిది యుద్ధాలు ఆపానని ఎంత అరిచినా.. పలు దేశాలు ట్రంప్కి మద్దతు తెలిపినా.....
ట్రంప్ కల నెరవేరుతుందా..?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి వస్తుందా.. రాదా.. ఇదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇవాళ మధ్యాహ్నం నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తారు. ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడు...
రెండేళ్లలో ఐదుగురు ప్రధానులు రాజీనామా
ఫ్రాన్స్లో మరోసారి రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కొత్త ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను తన పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబర్ 9న బాధ్యతలు చేపట్టిన సెబాస్టియన్ నెలలోపే ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. ఫ్రాన్స్...
చలికాలంలో ఖర్జూరాలు ఎందుకు తినాలి.. ఇవి తెలిస్తే లైట్ తీసుకోరు..
ఖర్జూరాలు కేవలం రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఒక అద్భుతమైన వరం లాంటివి. ఈ పండులో కేలరీలు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, పొటాషియం, మెగ్నీషియం, రాగి, మాంగనీస్, ఐరన్, విటమిన్ B6,...
30 రోజుల పాటు అన్నం మానేస్తే ఏమవుతుంది.. మీరు ఊహించలేరు..
మన దైనందిన ఆహారంలో బియ్యానికి ప్రత్యేక స్థానం ఉంది. చాలామంది భారతీయులకు, ముఖ్యంగా దక్షిణాది వారికి అన్నం లేకుండా భోజనం అసంపూర్ణం. రోజుకు మూడు పూటలా అన్నం తినేవారు కూడా ఉన్నారు. అయితే...
































