కోహ్లీ.. ఇక చాలంటోన్న ఫ్యాన్స్ .. అంచనాలు అందుకోలేకపోయామన్న ఆటగాళ్లు

21
బెంగళూరును బ్యాడ్‌లక్ వెంటాడుతోంది. ఈసారి కప్పు మాదే అంటూ IPL-13 సీజన్‌లో బరిలోకి దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ టీమ్ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓడి ఇంటిదారి పట్టింది. దీంతో సోషల్ మీడియాలో కోహ్లీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నన్ని రోజులు బెంగళూరు కప్పు గెలవదని పోస్టులు పెడుతున్నారు.
మరోవైపు మ్యాచ్ అనంతరం ఆటగాళ్ల ఫేర్‌వెల్‌ వీడియోను RCB షేర్‌ చేసింది.

Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleప్లేఆఫ్స్‌కు చేరాలంటే ధోనీ సేనకు దారేది.. CSKకు ఉన్నఆప్షన్లేంటి..?
Next articleట్రంప్ ఓడిపోవడానికి కారణాలు ఇవేనా.. అందుకే అమెరికన్లు బై చెప్పారా..

21 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here